News
విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోడౌన్ల ఏర్పాటు, గోనె సంచులు , మిలర్ల టాగింగ్ , హమాలీలు, రవాణా కు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సంయుక్త...
Hi, what are you looking for?
విజయనగరం జిల్లా : విజయనగరం జిల్లాలో ధాన్యం సేకరణకు అవసరమైన గోడౌన్ల ఏర్పాటు, గోనె సంచులు , మిలర్ల టాగింగ్ , హమాలీలు, రవాణా కు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సంయుక్త...
తెలంగాణ , నవంబర్ 10 -కేటీఆర్…. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఏ ఎన్నిక అయినా..గెలుపు మావైపే నిలించింది.. విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోము..గతంలో ఇదే చెప్పాం..ఇప్పుడు ఇదే చెప్తున్నాం.. దుబ్బాక లో టిఆర్ఎస్ కు...
– మంత్రి హరీశ్ రావు.. – టి ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసిన దుబ్బాక ప్రజల కు ధన్యవాదాలు.. – ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు.....
హిందూపురం , ఆంధ్రప్రదేశ్ : పేదల కు ఇదివరకే మంజూరు చేసిన ఇళ్లను లాక్కోవాలని ప్రయత్నం ప్రభుత్వం మానుకోవాలని…టీడీపీ హిందూపురం పట్టణంలో ఇళ్ళు లేని పేదవారి కోసం గత ప్రభుత్వాలు కోటిపి...
కృష్ణ ,ఆంధ్రప్రదేశ్ దేవినేని ఉమామహేశ్వరరావు (మాజీమంత్రి) నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన ర్యాలీ అబ్దుల్ సలాం, నూర్జహాన్ దంపతులు...
షాంఘై వర్చువల్ సదస్సులో ప్రధాని మోదీ పరోక్షంగా చైనాను ఉద్దేశించి షాంఘై సదస్సు వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించేందుకు ప్రయత్నాలు...
రాజస్థాన్ : నాగౌర్ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. నాగౌర్ జిల్లా భీరుండా భాజపా కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. రాబోయే పంచాయతీ సమితి ఎన్నికల్లో బయటి వ్యక్తులకు టికెట్లు...
హైదరాబాద్ : ధైర్యంగా గళమెత్తి పోరాటం చేయటమనేది తెలంగాణ ప్రజల్లో ఉందని..కళ్లెదుట కనిపించే సమస్యలపై ప్రభావశీలంగా మాట్లాడాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. యువకులు, విద్యార్థులు…రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళి ప్రజలకు అండగా...
అమరావతి ,ఆంధ్రప్రదేశ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య...
చిత్తూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ : వీరజవాన్ సతీమణికి గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలి రాష్ట్రంలో దళితులు, మైనారిటీలను అధికారంలోకి రావటం కోసమే ముఖ్యమంత్రి జగన్ వాడుకున్నారని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్...